భారత జనాభాపై జర్మన్ వ్యంగ్యాస్త్రం

భారత జనాభాపై జర్మన్ వ్యంగ్యాస్త్రం

భారతదేశం చైనా జనాభాను అధిగమించిన అంశంపై జర్మన్ కార్టూనిస్ట్ చిత్రీకరించిన వ్యంగ్య కార్టూను ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై భారతీయులు మండిపడుతుండగా, రాజకీయంగానూ ఈ కార్టూన్ చర్ఛనీయాంశమైంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దీన్ని ఆ దేశపు జాత్యహంకారంగా పేర్కొన్నారు. "భారత్‌ను అపహాస్యం చేయడానికి మీరు ప్రయత్నించినప్పటికీ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మరికొన్నేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ జర్మనీ కంటే పటిష్ఠంగా మారుతుందని ఉంటుంది'' అని ట్వీట్ చేశారు.

Next Story