
By - Chitralekha |27 April 2023 4:55 PM IST
కోడిగుడ్డు తిని చిన్నారి మృతి చెందిన ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనలోని తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మానవ హక్కుల సంఘం ఇచ్చిన తీర్పును ఏకీభవించింది. వ్యాజ్యం కొట్టివేసింది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు వ్యాజ్యాలు వేయకుండా ఉండాల్సిందని.. దీనివల్ల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుగుతుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. జరిగిన ఘటనకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడి టీచర్దే బాధ్యతని వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com