
By - Subba Reddy |27 April 2023 5:15 PM IST
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ అయింది. ప్రాసిక్యూషన్ వాదనలతో విభేదించారు హనుమకొండ మెజిస్ట్రేట్. టెన్త్ హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో.. విచారణకు సహకరించడం లేదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. బండి సంజయ్పై నమోదు చేసిన కేసు కుట్రపూరితమంటూ.. డిఫెన్స్ లాయర్ బలమైన వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు తర్వాత హనుమకొండ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com