
By - Chitralekha |28 April 2023 3:22 PM IST
నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న సూరజ్ పంచోలిని స్పెషల్ సీబీఐ కోర్టు నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసింది. జియా ఖాన్ ఆత్మహత్యలో సూరజ్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించనందున సూరజ్ కేసు నుంచి మోక్షం కల్పించింది. జియాఖాన్ తల్లి రబియా ఖాన్ తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తూ అతడు నిర్దోషి అయితే తన కూతురు ఎలా చనిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టుకు వెళతానని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com