రెజ్లర్లకు ప్రియాంకా గాంధీ మద్దతు

రెజ్లర్లకు ప్రియాంకా గాంధీ మద్దతు

ఢిల్లీలో రెజ్లర్లు చేపట్టిన నిరసనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంఘీభావం పలుకుతూ దీక్షలో పాల్గొన్నారు. ఉదయం జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షా శిబిరానికి వచ్చిన ప్రియాంక.. రెజ్లర్లతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌, ప్రియాంకలు తమ సమస్యలను వివరించారు. బ్రిజేష్‌భూషణ్‌ పై FIR నమోదు చేశామని చెపుతున్న పోలీసులు.. ఎందుకు ఇంత వరకూ ఆ కాపీని బయటకు చూపించట్లేదని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

Next Story