బొట్టు చెరిపేసుకునే వారి పార్టీ అవసరమా..ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బండి

బొట్టు చెరిపేసుకునే వారి పార్టీ అవసరమా..ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బండి

AICC ప్రెసిడెంట్‌ ఖర్గే వ్యాఖ్యలను టీబీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ఖండించారు. కర్ణాటకలో పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న బండి సంజయ్.. ముస్లిం మతపెద్ద ఇంటికి వెళ్లిన ఖర్గే బొట్టు చెరిపేసుకున్నాడు, అలాంటి వాళ్ల పార్టీ అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ప్రధానిని పట్టుకుని విషసర్పం అని అనడం ఎంత వరకు కరెక్ట్‌ అన్నా రు. దేశ హితం కోసం నిరంతరం పనిచేస్తున్న మహానేత ప్రధాని మోదీ అని కొనియాడారు.

Next Story