
By - Subba Reddy |30 April 2023 4:15 PM IST
ప్రతిపక్షాలను జగన్ టార్గెట్ చేశారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సమస్యలపై మాట్లాడకుండా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కేంద్రం దిగి వచ్చే దాకా తాము వెనక్కు తగ్గబోమన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మే 3న రాస్తారోకో నిర్వహిస్తామని చెప్పారు. విశాఖ నుంచి జగన్ పాలన సాగిస్తానంటే ప్రజలు అంగీకరించడం లేదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com