
By - Subba Reddy |1 May 2023 6:00 PM IST
సీఎం కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుందన్నారు వైఎస్ఆర్టీపీ అధ్య క్షురాలు షర్మిల. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మం డలాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను ఆమె పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడిన షర్మిల.. రైతుబంధు ఇచ్చి నష్ట పరిహారం ఇవ్వకపోతే ఎ లా అంటూ ప్రశ్నించారు. తరుగు పేరుతో పెద్ద దోపిడీ జరుగుతుందని మం డిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్న పట్టించు కోవడం లేదని ఫైర్ అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com