
By - Subba Reddy |2 May 2023 9:00 AM IST
కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డిశ్చార్జి చేయాలని భావించినప్పటికి పరిశీలనలోనే ఉంచామన్నారు వైద్యులు. పొత్తి కడుపు ఎగువభాగంలో నొప్పి రావడంతో.. ఆయన్ను ఆదివారం రాత్రి ఎయిమ్స్లో చేర్పించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com