By - Subba Reddy |2 May 2023 6:30 AM GMT
యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జోరుగా సాగుతోంది. భట్టి పాదయాత్రను సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే సీతక్క.. నేతలతో కలిసి ఉత్సాహంగా నడిచారు. రఘునాథపురంలో కార్నర్ మీటింగ్ నిర్వహించగా.. రఘునాథపురంను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com