హెలీకాఫ్టర్ ను ఢీకొన్న పక్షి

హెలీకాఫ్టర్ ను ఢీకొన్న పక్షి

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొంది. అప్రమత్తమైన పెలెట్లు బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ జక్కూర్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. కోలార్ సమీపంలోని ముల్బాగిలు మార్గంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలోని హోస్కోట్‌ సమీపంలో గాలిలో ఒక డేగ హెలికాప్టర్‌ ను ఢీకొనగా.. విండ్‌షీల్డ్‌ అద్దం పగిలిపోయింది.

Next Story