టీడీపీ మహిళా నాయకురాలు పై కేసు

టీడీపీ మహిళా నాయకురాలు పై కేసు

కృష్ణా జిల్లా టీడీపీ మహిళా నాయకురాలు సాయికల్యాణిపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యేలు వల్లభ నేని వంశీ, కొడాలి నానిపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకుగాను సాయి కల్యాణిపై కేసు నమోదు చేశారు పోలీసులు. చికోటి ప్రవీణ్‌తో వంశీ, కొడాలి నానికి సంబంధాలు ఉన్నాయంటూ పోస్టులు చేసినట్లు తెలుస్తుంది. అయితే నిరాధార పోస్టింగ్‌లు పెట్టిన సాయి కల్యాణిపై చర్యలు తీసుకోవాలని హనుమాన్‌ జంక్షన్‌ పీఎస్‌లో వైసీపీ నాయకుడు ప్రదీప్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో సాయికల్యాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story