కేరళలో విషాదం

కేరళలో విషాదం

కేరళలోని చోటుచేసుకున్న బోట్ హౌస్ ప్రమాదంలో సుమారు 20 మంది మరణించారు. మాలాప్పురం జిల్లాలోని తూవల్తీర్ధం బీచ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హౌస్ బోట్ లో 30 మందితో ప్రయాణిస్తున్నట్లు కేరళ క్రీడాశాఖ మంత్రి అద్బురహిమాన్ వెల్లడించారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో అడ్మిట్ చేయగా అక్కడి నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటివరకూ 20 మరణాలు నమోదైనట్లు ధృవీకరించారు. ఇందులో 15మందిని గుర్తించినట్లు వెల్లడించారు.

Next Story