
By - Chitralekha |9 May 2023 12:54 PM IST
జమ్మూకాశ్మీర్లోని పలు ప్రాంతాల్లోజాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. పాకిస్థాన్ కమాండర్లు, హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న వారిని పట్టుకోవడానికి దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శ్రీనగర్, అనంత్నాగ్, కుప్వారా, పూంచ్, రాజౌరి, కిష్త్వార్ జిల్లాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. రాజౌరి, పూంచ్ సెక్టార్ల చుట్టూ ఉన్న POKలోని లంజోట్, నికైల్, కోట్లి, ఖుయిరట్టాలో తీవ్రవాద కదలికలు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com