
By - Chitralekha |10 May 2023 12:08 PM IST
తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పరిశ్రమలు..ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు బయల్దేరారు. ఇవాళ ఉదయం లండన్ బయల్దేరిన కేటీఆర్.. 13వ తేదీ వరకు తన పర్యటన కొనసాగించనున్నారు. ఈ టూర్లో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో పాటు.. వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్న కేటీఆర్.. తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com