మదనపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య

మదనపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. కుడేరు మండలం ఉదిరిపి కొండకు చెందిన ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఊరికి చెందిన వీనిషా, వెంకట్‌నాయుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో మనస్థాపం చెంది మదనపల్లి లోని ఓ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు అంటున్నారు.

Next Story