
By - Chitralekha |15 May 2023 4:27 PM IST
హైదరాబాద్ KPHBలో విషాదం నెలకొంది. భీమవరానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒకే గ్రామానికి చెందిన ఆకుల శ్యామ్, పోతుల జ్యోతి దగ్గరి బంధువులు. వీరు గత కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. రెండు రోజుల క్రితం ఈ జంట హైదరాబాద్ చేరుకొని స్నేహితుడి రూంలో ఉంటున్నారు. అయితే పాయిజన్ తీసుకుని యువతి, సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com