ఎంపీ అవినాష్‌ సీబీఐ విచారణపై సందిగ్దత

ఎంపీ అవినాష్‌ సీబీఐ విచారణపై సందిగ్దత

అవినాష్ సీబీఐ విచారణపై సందిగ్దత కొనసాగుతోంది. షార్ట్‌నోటీసుతో విచారణకు పిలిచారన్న ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు షెడ్యూల్ నేపద్యంలో హాజరు కాలేనన్నారు. వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నానని, అత్యవసర పనులు ఉన్నాయన్నారు. 4 రోజుల సమయం కావాలని ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐని కోరారు. ఈమేరకు సీబీఐకి లేఖ రాశారు.

Next Story