
By - Chitralekha |16 May 2023 2:09 PM IST
ఉగాండా రాజధాని కంపాలాలో జరిగిన కాల్పుల ఘటనలో బ్యాంక్ అధికారిగా పనిచేస్తున్న ఓ భారతీయుడు చనిపోయాడు. తమ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించాల్సిందిగా స్థానికంగా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఇవాన్ వార్ వెబ్ ను ఉత్తమ్ కోరగా, అతడు కోపోద్రిక్తుడై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఉత్తమ్ ప్రాణాలు విడవగా, ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


