
By - Chitralekha |18 May 2023 12:27 PM IST
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన తుంగనాథ్ శివాలయం ఒరిగిపోతోంది. 8వ శతాబ్ధంలో కాత్యూరీ రాజులు, 12,800 అడుగులు ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆలయం సుమారు 6 నుంచి 10 డిగ్రీల మేర వాలుతోందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. తాజా పరిణామాల దృష్ట్యా ఆలయాన్ని రక్షిత కట్టడాల జాబితాలోకి చేర్చాలని, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు పురావస్తు శాఖ అధికారులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com