గ్రామంలో కర్ఫ్యూ

గ్రామంలో కర్ఫ్యూ

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. తల్లిమడుగుల గ్రామంలో బంజరు భూముల్లో వైసీపీ, టీడీపీ నేతలు షాపులు వేసుకున్నారు. అయితే వాటిని తొలగించారలని అధికారులు ఆదేశించారు. దీంతో పోలీసులు అధికార పార్టీకి చెందిన వారు వేసుకున్న షాపులను తొలగించకుండా, టీడీపీ వేసుకున్న షాపులను తొలగించారు. ఈ నేపథ్యంలో స్థానికులకు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Next Story