
By - Chitralekha |19 May 2023 1:34 PM IST
"మల్లేశం" చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రాజ్ రాచకొండ తాజాగా "8 A.M మెట్రో"చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో కిషోర్ గంజితో కలిసి నిర్మించిన ఈ చిత్రం రేపు (మే 19) తొలుత హిందీ భాషలో విడుదల కానుంది. గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పిక గణేష్ ముఖ్య పాత్రలు పోషించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com