మల్లేశం డైరెక్టర్ నుంచి మరో చిత్రం

మల్లేశం డైరెక్టర్ నుంచి మరో చిత్రం

"మల్లేశం" చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రాజ్ రాచకొండ తాజాగా "8 A.M మెట్రో"చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో కిషోర్ గంజితో కలిసి నిర్మించిన ఈ చిత్రం రేపు (మే 19) తొలుత హిందీ భాషలో విడుదల కానుంది. గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పిక గణేష్ ముఖ్య పాత్రలు పోషించారు.

Next Story