
By - Chitralekha |19 May 2023 4:14 PM IST
గత వారం రోజులుగా తమిళనాడులోని కృష్ణగిరి, ఆంధ్రప్రదేశ్ లోని కుప్పంలో భీభత్సం సృష్టిస్తోన్న మదపుటేనుగులను అటివీ శాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా బంధించారు. వాటికి మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. బంధించిన ఏనుగులను హోసూరు అటవీ ప్రాంతానికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com