
By - Chitralekha |19 May 2023 4:25 PM IST
హైదరాబాద్ పేట్ బషీరాబాద్ బాపునగర్లో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి జరిగి రెండు వారాలు గడవక ముందే పుట్టింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. భర్త సంతోష్ రెడ్డి వేధింపులుతో నితిషా ఆత్మహత్యకు పాల్పడిదంటూ వధువు తండ్రి నరసింహ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com