By - Subba Reddy |19 May 2023 12:00 PM GMT
జీవోలను ఆన్లైన్లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ గెజిట్ డాట్ సీజీజీ డాట్ జీవోవీ డాట్ ఇన్లో ఉంచాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. రిజిస్టర్లో నమోదైన అన్ని జీవోలనూ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఇచ్చిన జీవోలను అప్లోడ్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఏపీ గెజిట్ వెబ్సైట్ లో అప్లోడ్కు అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com