కొత్తూరు తాడేపల్లిలో ఆగని అక్రమ మైనింగ్

కొత్తూరు తాడేపల్లిలో ఆగని అక్రమ మైనింగ్

యథేచ్ఛగా కోట్లరూపాయలు విలువచేసే మట్టిని అక్రమంగా తరలిస్తుంది మైనింగ్ మాఫియా. అక్రమ మైనింగ్ ను నిలుపుదల చేయాలంటూ గతంలో NGT ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే రెండు సార్లు కొత్తూరు తాడేపల్లిలో పర్యటించిన NGT బృందం. తుది నివేదిక ఇవ్వకపోవడంతో బృందంపై సీరియస్ అయిన NGT. మైనింగ్ మాఫియాపై యన్టీఆర్ జిల్లా కలెక్టర్,సిపి కి మెమరాండం ఇచ్చిన పిటిషనర్ పిల్లి సురేంద్రబాబు. అక్రమ మైనింగ్ మాఫియాను ప్రశ్నిస్తున్న స్థానికులపై దాడులకు తెగబడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.

Next Story