గవర్నర్ ను కలవనున్న సోమూ వీర్రాజు

గవర్నర్ ను కలవనున్న సోమూ వీర్రాజు

నేడు ఎపి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. నెల్లూరు జిల్లా కావాలిలో ఇటీవల నిరసన తెలపడానికి వెళ్లిన ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ పై పోలీస్ దాష్టికాన్ని నిరసిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పిర్యాదు చేయనున్నటకలు వీర్రాజు తెలిపారు.

Next Story