By - Vijayanand |20 May 2023 7:27 AM GMT
విశ్వభారతి ఆస్పత్రిలో ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మీకి రెండో రోజు చికిత్స కొనసాగుతుంది. తల్లి లక్ష్మి వద్దనే ఉన్నారు అవినాష్ రెడ్డి. లక్ష్మీకి గుండె సంబంధిత చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే అవినాష్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు సర్వ్ చేసింది. వివేకా హత్య కేసులో అవినాష్ ను మరోసారి సీబీఐ విచారించనుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com