By - Vijayanand |20 May 2023 8:04 AM GMT
కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ పై హై టెన్షన్ నెలకొంది..నిన్న సీబీఐ విచారణకు హాజరు కాకుండా అవినాష్ రెడ్డి..తన తల్లికి గుండె నొప్పి వచ్చిందని పులివెందులకు బయలు దేరిన విషయం తెలిసిందే.. తర్వాత నాటకీయ పరిణామాల మధ్య అవినాష్ తల్లిని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లో చేర్పించారు.. ఇప్పుడు సీబీఐ అధికారులు కర్నూలు కి వెళ్లి అవినాష్ ని అరెస్ట్ చేస్తారా లేక..తదుపరి విచారణకు మరో నోటీసు ఇచ్చి వస్తారా అన్న దానిపై ఉత్కంఠత నెలకొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com