వీడిన మర్డర్ మిస్టరీ

వీడిన మర్డర్ మిస్టరీ

ప్రకాశం మర్డర్‌ కేసులో భర్తే హంతకుడు అని తేలింది. రాధను తానే హత్య చేసినట్లు మోహన్‌ రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. 15 రోజులుగా సెల్‌ ఫోన్‌ లో తన భార్యను తానే వేధించి, చివరకు హత్య చేశాడు. పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టడంతో మోహన్‌ రెడ్డి నేరం అంగీకరించాడు .

Next Story