
By - Vijayanand |22 May 2023 2:48 PM IST
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం శరత్ బాబు కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఆయన వయస్సు 71 సంవత్సరాలు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నట్లు తెలుస్తోంది. శరత్ బాబు మృతి పట్లా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com