
By - Chitralekha |22 May 2023 5:35 PM IST
కొత్తగా ఎంపికైన 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామకపత్రాలు అందజేశారు మంత్రి హరీష్. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. అందుకే అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు చేసి.. పారామెడికల్ సిబ్బందిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాకపోతే, సీఎంగా కేసీఆర్ ఉండకపోతే ఇవన్నీ సాధ్యం అయ్యేవి కాదన్నారు. గతంలో వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గిందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com