
By - Chitralekha |23 May 2023 12:24 PM IST
వైఎస్ వివేక హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్రెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారించనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com