
By - Chitralekha |23 May 2023 1:02 PM IST
అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సర్కారుపై మరోసారి కరుణ చూపించింది మోదీ సర్కారు. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న జగన్ ప్రభుత్వానికి.. ఏకంగా పదిన్నర వేల కోట్లు ఇచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూలోటు కింద ఈ ఆర్ధిక సాయం చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com