
By - Chitralekha |23 May 2023 1:17 PM IST
అనకాపల్లి జిల్లా విస్సన్నపేట భూకుంభకోణం వెనుక మంత్రి గుడివాడ అమర్నాథ్, అతని బినామీలు ఉన్నారని జనసేన నేతలు ఆరోపించారు. ఈ భూదందాపై సీబీఐ లేదా న్యాయ నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com