
By - Chitralekha |24 May 2023 1:31 PM IST
అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో మరోసారి ఫేక్ కరెన్సీ కలకలం రేపింది. రెండు బ్యాగుల్లో నకిలీ నోట్లను తరలిస్తున్న ముఠాను ముదిగుబ్బలో పోలీసులు పట్టుకున్నారు. నిందితులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com