
By - Chitralekha |24 May 2023 3:51 PM IST
ప్రముఖ హిందీ సీరియల్ నటుడు నితీశ్ పాండే (51) కన్నుమూశారు. మహారాష్ట్రలోని నాసిక్లో నిన్న రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిద్రలోనే గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుపమ, కుచ్ తో లోగ్ కహెంగే, ప్యార్ కా దర్ద్ మీఠా మీఠా ప్యారా ప్యారా, ఏక్ రిష్తా సజేదారి కా వంటి అనేక సీరియళ్లలో నితీశ్ నటించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com