By - Vijayanand |28 May 2023 11:44 AM GMT
హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదగా చిత్రపురి కాలనీలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆదర్శనీయుడని, రాజకీయ నాయకుడుగా, సినీ నటుడుగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న మహనీయులని తలసాని కొనియాడరు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com