
By - Vijayanand |2 Jun 2023 11:38 AM IST
ఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంధా జగన్నాథం, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ అమరవీరుల స్థూపానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అవతరణ మామూలుగా సాధించిన విజయం కాదన్నారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంధా జగన్నాథం. "తెలంగాణ ఆచరిస్తుంది...దేశం అనుసరిస్తుంది" అన్న స్థాయికి చేరుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com