
By - Vijayanand |3 Jun 2023 11:28 AM IST
కోల్కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ను ఢీకొట్టింది.దీంతో ఇంజిన్తో పాటు 12 బోగీలు పక్క ట్రాక్పై ఒరిగిపోయాయి. ఇదే సమయంలో ఆ ట్రాక్పై యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్ దూసుకొచ్చింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. యశ్వంత్పూర్- హౌరా ఎక్స్ప్రెస్కు చెందిన నాలుగు జనరల్ బోగీలు ధ్వంసం అయ్యాయి. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో కోచ్లు ధ్వంసం అయ్యాయి. ఇంజిన్తో పాటు పట్టాలు తప్పిన B1 బోగీ. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com