వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: అద్దంకి

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: అద్దంకి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. కేసీఆర్ పాలన అంతా అవినీతి మయం అని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైన్, సాండ్, ల్యాండ్, మైనింగ్ లలో దొరికిన కాడికి దోచుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రికార్డు స్థాయిలో పన్నెండు అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుంటాంమని ధీమా వ్యక్తం చేసారు. తుంగతుర్తిలో తన గెలుపును ఎవరూ అడ్డకోలేరంటున్నారు అద్దంకి దయాకర్.

Next Story