జమ్ముకశ్మీర్‌ శారదా ఆలయాన్ని సందర్శించిన శృంగేరి శంకరాచార్యులు

జమ్ముకశ్మీర్‌ శారదా ఆలయాన్ని సందర్శించిన శృంగేరి శంకరాచార్యులు

జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని తీత్వాల్‌లో శారదా ఆలయాన్ని శృంగేరి శంకరాచార్యులు సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు తీత్వాల్‌లో శంకరాచార్యులకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శారదా కమిటీని కాపాడేందుకు శంకరాచార్య కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

Next Story