కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ దశాబ్ది సంబురాలు

కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ దశాబ్ది సంబురాలు

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ దశాబ్ది సంబురాలు మిన్నంటాయి. పోలీస్‌శాఖ, GHMC సంయుక్త ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీలు, నిజాంపేట్ మేయర్, స్థానిక బీఆర్ఎస్ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. సినీ హీరోలు విశ్వక్ సేన్, అశీన్ బాబు, హీరోయిన్ నందిత శ్వేత సందడి చేశారు. మున్సిపల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై ఐడీపీఎల్ చౌరస్తా మీదుగా 2కే రన్ నిర్వహించి తిరిగి మున్సిపల్ గ్రౌండ్ వద్ద ముగించారు.

Next Story