
By - Subba Reddy |16 Jun 2023 12:24 PM IST
కర్నూలు జిల్లా పెద్దకడబూరులో బ్రతికున్న కూతురికి కర్మకాండ నిర్వహించారు తల్లిదండ్రులు. కూతురు ఫోటోకు పూలమాల వేసి, టెంకాయలు కొట్టి కర్మకాండలు చేసారు. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురానికి చెందిన పెద్ద నాగన్న, ఉరుకుందమ్మల పెద్ద కూతురు ఇందు ప్రేమ వివాహం చేసుకోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కూతురు తిరిగిరాకపోవడంతో, బాధను వ్యక్తపరుస్తూ బ్రతికి ఉండగానే కూతురికి కర్మకాండను నిర్వహించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com