
By - Chitralekha |23 May 2023 1:20 PM IST
ఢిల్లీ పరిపాలనా సర్వీసులపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా.. జూన్ 11న మహా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆప్ ప్రకటించింది. ఈ ర్యాలీలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com