
By - Vijayanand |15 April 2023 3:26 PM IST
విశాఖలో చేపల వేటను జూన్ 15వ తేదీ వరకు నిషేధించారు. కన్జర్వేషన్ పీరి యడ్లో భాగంగా మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు నెలల పాటు మత్స్యకారులు ఉపాధికి దూరం కానున్నారు. అయితే రాబోయే సీజన్లో పెట్టుబడులు పెట్టేందుకు లక్షల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు బోటు యజమానులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com