
By - Vijayanand |14 May 2023 2:23 PM IST
నకిలీ నోట్లను తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను అరెస్ట్ చేశారు శంషాబాద్ పోలీసులు. ఆనకాపల్లి జిల్లాకు చెందిన రంజిత్సింగ్, మోహన్రావు లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 లక్షల 55 వేల విలువైన నకిలీ 500, 200, వంద, యాభై రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నకిలీ నోట్ల తయారీకి వినియోగించే 11 లక్షల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com