
By - Vijayanand |14 May 2023 2:25 PM IST
టిడ్కో లేఔట్ల ముసుగులో కృష్ణా జిల్లా గుడివాడలో, పెద్ద ఎత్తున అక్రమ మట్టి దందా జరుగుతుంది. గూడూరు మండలం తరకటూరు నుండి గుడివాడ మండలం లింగవరం ఇటుక బట్టీలకు మట్టిన అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ తతంగం అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జగడం గమనర్హం. టిప్పర్లకు టిడ్కో స్టిక్కర్లు అతికించి భారీ యెత్తున అక్రమ మట్టి రవాణా చేస్తున్న, రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com