By - Chitralekha |20 May 2023 10:41 AM GMT
ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే తీర్చాలని డిమాండ్ చేశారు చాంద్ బాష . మే22 న ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. అక్టోబర్31న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. నవంబర్ లో నిరవధిక సమ్మెకు సిద్ధమని ఆయన అన్నారు. 22వతీదీన రిలే నిరాహారదీక్షకు దిగుతామని, చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com