By - Vijayanand |8 Jun 2023 11:23 AM GMT
చిత్తూరు జిల్లా నగరిలో కారు ప్రమాదం జరిగింది.ప్రమాదంలో పూర్తిగా కారు కాలిపోయింది.చెన్నై నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో కాలిన వాసన వస్తుండటంతో అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి దిగేవారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com